మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శ

– బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదెల యాదవ రెడ్డి
నవతెలంగాణ-నెల్లికుదురు : మండలంలోని రావిరాల గ్రామంలో మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించినట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదెల యాదవ రెడ్డి మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ తెలిపారు నెల్లికుదురు మండలం మాజీ ఎంపీపీ గోగుల మల్లయ్య గారి అత్త బుచ్చమ్మ రావిరాల గ్రామంలో మృతి చెందగా భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆమె మృతి చెందడం బాధాకరమని అన్నారు ఆమె అందరితో కలిసి ఐక్యమత్యం నుండి గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేసిందని తెలిపారు మృతి చెందిన కుటుంబానికి ప్రత్యేక అండగా ఉండాలని కోరినట్లు తెలిపారు నా కుటుంబాన్ని ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్టు తెలిపారు  వారితోపాటు గ్రామ పార్టీ అధ్యక్షులు బండపల్లి కృష్ణగౌడ్ మండల నాయకులు జిలకర యాలాద్రి నెల్లికుదురు  టౌన్ సెక్రటరీ ఆకుల కొమురెల్లి సతీషు తదితరులు పాల్గొన్నారు
Spread the love